‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయ్యితే ఈ నేల 19న ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.
ఈ వేడుకకు ముఖ్య అథితిగా ‘ జూనియర్ ఎన్టీఆర్’ రానున్నారు. ఎన్టీఆర్ ఫామిలీకి, అక్కినేని ఫామిలీకి మధ్య ఉన్న మంచి స్నేహం కారణంగానే ఎన్టీఆర్ ఈ వేడుకకు రానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు, టీజర్ కు మంచి స్పందన వస్తుంది.మొదటి సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమా పై బారి అంచనాలున్నాయి. సినిమాను జనవరి 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు…
Comments
Post a Comment